నాకు టచ్‌లో ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు: సోము వీర్రాజు

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (20:46 IST)
తిరుపతి పర్యటనలో ఉన్న బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే వ్యాఖ్యలు చేశారు. బిజెపి చరిష్మా క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో ఎపిలోను కొంతమంది నేతలు బిజెపిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
 
రాయలసీమలోనే చాలామంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నట్లు బాంబు పేల్చారు సోము వీర్రాజు. త్వరలోనే వారందరూ బిజెపిలోకి వస్తారని.. బిజెపి బలోపేతమవుతోందని, వచ్చే ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమంటున్నారు. 
 
అలాగే ఎన్నికల ఫలితాలు బిజెపికి ప్రజలిచ్చిన దీవెనలన్న సోము వీర్రాజు మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి జనం ఓటేశారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి జెండా ఎగురుతుందని.. మోడీ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments