Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (07:53 IST)
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6:30 గంటల నుంచే ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.

మొత్తం 13 జిల్లాల్లోని 20 రెవిన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2,639 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిపికేషన్‌ వెలువడగా.. ఇప్పటికే ఇందులో 579 పంచాయతీలు, 11,753 వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments