Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (07:53 IST)
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6:30 గంటల నుంచే ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.

మొత్తం 13 జిల్లాల్లోని 20 రెవిన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2,639 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిపికేషన్‌ వెలువడగా.. ఇప్పటికే ఇందులో 579 పంచాయతీలు, 11,753 వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments