Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో సిగరెట్లు దోచుకెళ్లిన దొంగలు

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (17:04 IST)
జిల్లాలో మండల కేంద్రమైన బత్తలపల్లిలో శనివారం రాత్రి రెండు ఇళ్లు, రెండు దుకాణాలు చోరీ జరిగింది. కదిరిరోడ్డులోని జాతీయరహదారికి అనుకోని ఉన్న రెండు ఇళ్లు, రెండు దుకాణాల్లో గుర్తుతెలియని దుండుగలు చోరీకి పాల్పడ్డారు.
 
బాధితుడు తెలిపిన వివరాల మేరకు కదిరి రోడ్డులోని నివాసం ఉంటున్న గోవర్దన మరో ఇంటిలో నిద్రిస్తుండగా దుండుగలు తాళం వేసిన ఇంటిని బద్దలుకొట్టి రూ.30 వేలు నగదు, 30 తులాల వెండి, 25 వేల విలువ చేసే సిగరెట్లు దోచుకెళ్లారు. 
 
ఆ ఇంటిపక్కన ఉన్న మరో ఇంటిలో రెండు బంగారు ఉంగరాలు, 18తులాల వెండి, మరో దుకాణంలో రూ.10వేల విలువ చేసే సిగరెట్లు, మరో కూల్‌డ్రింక్స్‌ దుకాణంలో నగదు లభ్యం కాకపోవడంతో కూల్‌డ్రింక్స్‌ బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.
 
తెల్లవారజామున చూడగా ఇళ్లల్లో దొంగతనం జరిగిన విషయాన్ని చూసి లబోదిబోమన్నారు. 
నిత్యం వాహనాలు తిరిగే ప్రధాన రహదారిలో చోరి జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.   ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments