Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలోకి నేను వెళుతున్నానని వాళ్లే చెపుతున్నారు... రోజా

ఎమ్మెల్యే రోజా తను జనసేన పార్టీలో చేరుతున్నట్లు కొందరు తెదేపా నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది తెదేపా నాయకులు చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి గాలి వార్తలను ప్రచారం చేస్తు

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (17:43 IST)
ఎమ్మెల్యే రోజా తను జనసేన పార్టీలో చేరుతున్నట్లు కొందరు తెదేపా నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది తెదేపా నాయకులు చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి గాలి వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో సమావేశమైనప్పుడు ఆయన వైఖరిని విమర్శించారు.
 
ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చాలా చనువుగా మెలిగారని ఆమె విమర్శించారు. ఒకవైపు కేంద్రాన్ని నిలదీస్తానంటూ వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడికి పోయి వెకిలిగా నవ్వుతూ ప్రధాని మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments