జనసేనలోకి నేను వెళుతున్నానని వాళ్లే చెపుతున్నారు... రోజా

ఎమ్మెల్యే రోజా తను జనసేన పార్టీలో చేరుతున్నట్లు కొందరు తెదేపా నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది తెదేపా నాయకులు చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి గాలి వార్తలను ప్రచారం చేస్తు

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (17:43 IST)
ఎమ్మెల్యే రోజా తను జనసేన పార్టీలో చేరుతున్నట్లు కొందరు తెదేపా నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది తెదేపా నాయకులు చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి గాలి వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో సమావేశమైనప్పుడు ఆయన వైఖరిని విమర్శించారు.
 
ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చాలా చనువుగా మెలిగారని ఆమె విమర్శించారు. ఒకవైపు కేంద్రాన్ని నిలదీస్తానంటూ వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడికి పోయి వెకిలిగా నవ్వుతూ ప్రధాని మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments