Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలోకి నేను వెళుతున్నానని వాళ్లే చెపుతున్నారు... రోజా

ఎమ్మెల్యే రోజా తను జనసేన పార్టీలో చేరుతున్నట్లు కొందరు తెదేపా నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది తెదేపా నాయకులు చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి గాలి వార్తలను ప్రచారం చేస్తు

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (17:43 IST)
ఎమ్మెల్యే రోజా తను జనసేన పార్టీలో చేరుతున్నట్లు కొందరు తెదేపా నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది తెదేపా నాయకులు చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి గాలి వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో సమావేశమైనప్పుడు ఆయన వైఖరిని విమర్శించారు.
 
ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చాలా చనువుగా మెలిగారని ఆమె విమర్శించారు. ఒకవైపు కేంద్రాన్ని నిలదీస్తానంటూ వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడికి పోయి వెకిలిగా నవ్వుతూ ప్రధాని మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments