Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో కొవిడ్‌-19 వ్యాక్సిన్ కు స్పందన కరవు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (10:23 IST)
గుంటూరు జిల్లావ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ఆశించిన స్థాయిలో జరగడంలేదు. దీంతో పాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ భారీగా వృథా అవుతుంది. ఒక వైల్‌లో ఉన్న వ్యాక్సిన్‌తో 10 మందికి టీకాలు వేయవచ్చు.

ఒకసారి వైల్‌ తెరిచిన తర్వాత గరిష్ఠంగా నాలుగు గంటల్లోపు వ్యాక్సినేషన్‌ చేయాలి. లేకుంటే మిగిలిన వ్యాక్సిన్‌ను పారపోయాల్సిందే. జిల్లాలో చాలాకేంద్రాల్లో అతి తక్కువగా వ్యాక్సినేషన్‌ పర్సంటేజీ నమోదౌతుంది. 

కొన్ని కేంద్రాల్లో ఒకరు, ఇద్దరు మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. ఎవరూ రాకపోవడంతో సాయంత్రం వరకు వేచి చూసి వైల్‌లో మిగిలిన వ్యాక్సిన్‌ను పారబోయక తప్పడం లేదు. 

గుంటూరు జిల్లాలో 43 కేంద్రాల్లో గురువారం జరిగిన కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో 26 శాతం మందికి టీకాలు ఇచ్చారు. కొ-విన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న 2355 మందిలో 619 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 11,811 మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ జరిగినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

Karthik Raju: సరికొత్తగా విలయ తాండవం వుంటుందన్న కార్తీక్ రాజు

Nani 34: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా పురుష చిత్రీకరణ పూర్తి

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం దసరా కు ముహూర్తం.. అక్టోబర్ 24న షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments