Webdunia - Bharat's app for daily news and videos

Install App

92 మంది విద్యార్థులకి ఇద్దరే టీచర్లు.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (09:21 IST)
ఇద్దరు ఉపాద్యాయులు.. 92 మంది విద్యార్థులు.. 1నుంచి 8 వరకు తరగతులు... ఇలా ఉంటే విద్యాబోధన ఎలా జరుగుతుందో అదికారులే గ్రహించాలి. ‘‘ఉపాధ్యాయులు లేని పాఠశాలలో మా బిడ్డలకు చదువు ఎలా  అబ్బుతుంది. టీసీలు ఇచ్చేయండి’’ అంటూ ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను 2018లో అప్‌గ్రేడ్‌ చేశారు. అప్పట్లో 60 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం 92మందికి చేరింది. గత ఏడాది వరకు నలుగురు వలంటీర్లు, ముగ్గురు ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించేవారు. ప్రస్తుతం వలంటీర్ల నియామకం జరగలేదు. ఉపాధ్యాయుల్లో ఒకరు బదిలీపై వెళ్లిపోయారు.

ఉన్న ఇద్దరు 1నుంచి 8వ తరగతి వరకు బోధించలేక ఇబ్బంది పడుతున్నారు. ఉపాధ్యాయులు లేక పిల్లలకు చదువు సక్రమంగా అందడం లేదని, టీసీలు ఇచ్చేస్తే ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించుకొంటామని  తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అదనపు ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments