92 మంది విద్యార్థులకి ఇద్దరే టీచర్లు.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (09:21 IST)
ఇద్దరు ఉపాద్యాయులు.. 92 మంది విద్యార్థులు.. 1నుంచి 8 వరకు తరగతులు... ఇలా ఉంటే విద్యాబోధన ఎలా జరుగుతుందో అదికారులే గ్రహించాలి. ‘‘ఉపాధ్యాయులు లేని పాఠశాలలో మా బిడ్డలకు చదువు ఎలా  అబ్బుతుంది. టీసీలు ఇచ్చేయండి’’ అంటూ ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను 2018లో అప్‌గ్రేడ్‌ చేశారు. అప్పట్లో 60 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం 92మందికి చేరింది. గత ఏడాది వరకు నలుగురు వలంటీర్లు, ముగ్గురు ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించేవారు. ప్రస్తుతం వలంటీర్ల నియామకం జరగలేదు. ఉపాధ్యాయుల్లో ఒకరు బదిలీపై వెళ్లిపోయారు.

ఉన్న ఇద్దరు 1నుంచి 8వ తరగతి వరకు బోధించలేక ఇబ్బంది పడుతున్నారు. ఉపాధ్యాయులు లేక పిల్లలకు చదువు సక్రమంగా అందడం లేదని, టీసీలు ఇచ్చేస్తే ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించుకొంటామని  తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అదనపు ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments