Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని ఆందోళనకు రైతు సంఘాల సంఘీభావం

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (08:39 IST)
రాజధాని గ్రామాలలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ధర్నాలు నిర్వహిస్తున్న రైతాంగానికి సంఘీభావం తెలిపేందుకు వివిధ సంఘాలకు చెందిన రైతు సంఘం రాష్ట్ర నాయకులు మంగళవారం నాడు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

తొలుత ఉండవల్లి నుంచి ప్రారంభమై 10 గంటలకు పదిన్నర గంటలకు ఎర్రబాలెం 11 గంటలకు కృష్ణాయపాలెం 12 గంటలకు మందడం ఒంటి గంటకు వెలగపూడి రెండు గంటలకు రాయపూడి రెండున్నర గంటలకు తుళ్లూరు ధర్నా శిబిరాల వద్దకు రైతు సంఘం నాయకులు వెళ్లి రైతులకు సంఘీభావం తెలుపుతారు.

ఈ పర్యటనలో  మాజీ మంత్రివర్యులు రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వర రావు, రైతు నాయకులు వై. కేశవరావు, రావుల వెంకయ్య, పూల పెద్దిరెడ్డి ప్రసాదరావు పీ. నరసింహారావు, ఎలమంద రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు,

కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగబోయిన రంగారావు, పి. జమలయ్య, రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి జొన్న శివశంకర్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments