రాజధాని ఆందోళనకు రైతు సంఘాల సంఘీభావం

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (08:39 IST)
రాజధాని గ్రామాలలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ధర్నాలు నిర్వహిస్తున్న రైతాంగానికి సంఘీభావం తెలిపేందుకు వివిధ సంఘాలకు చెందిన రైతు సంఘం రాష్ట్ర నాయకులు మంగళవారం నాడు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

తొలుత ఉండవల్లి నుంచి ప్రారంభమై 10 గంటలకు పదిన్నర గంటలకు ఎర్రబాలెం 11 గంటలకు కృష్ణాయపాలెం 12 గంటలకు మందడం ఒంటి గంటకు వెలగపూడి రెండు గంటలకు రాయపూడి రెండున్నర గంటలకు తుళ్లూరు ధర్నా శిబిరాల వద్దకు రైతు సంఘం నాయకులు వెళ్లి రైతులకు సంఘీభావం తెలుపుతారు.

ఈ పర్యటనలో  మాజీ మంత్రివర్యులు రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వర రావు, రైతు నాయకులు వై. కేశవరావు, రావుల వెంకయ్య, పూల పెద్దిరెడ్డి ప్రసాదరావు పీ. నరసింహారావు, ఎలమంద రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు,

కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగబోయిన రంగారావు, పి. జమలయ్య, రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి జొన్న శివశంకర్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments