మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఏంటది?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (18:14 IST)
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రేపటి నుండి మూడు రోజుల పాటు మందు లభించదు. రాబోయే హోలీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 22వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
మద్యం సేవించేవారు పండగ పేరుతో మరో పెగ్గు ఎక్కువ వేసి నానా రచ్చ చేస్తారనే ఉద్దేశంతో నగర పోలీసులు ముందస్తు చర్యగా మద్యం షాపులు బంద్ చేయిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు కాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లు మూడు రోజుల పాటు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసారు. 
 
అంతేకాకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా గుంపులుగా చేరి రంగులు పూసుకోవడం లేదా వాహనాలపై వెళ్తున్న వాళ్లపై రంగులు చల్లడం వంటి అకృత్యాలకు పాల్పడవద్దని కమీషనరేట్ సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments