Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీని బతికించుకునే బాధ్యత నిమ్మగడ్డదే: రోజా ఫైర్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:06 IST)
రాష్ట్రఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై వైసిపి ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. మార్చి 31 తర్వాత నిమ్మగడ్డను ఎవ్వరూ పట్టించుకోరంటూ వ్యాఖ్యానించారు.

2019లో టీడీపీని ప్రజలు సమాధి చేశారని, ఆ టీడీపీకి జీవం పోయాలని నిమ్మగడ్డ తాపత్రయ పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఎక్కువ సర్పంచ్‌ స్థానాలను వైసిపినే గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.  టీడీపీని బతికించుకునే బాధ్యతను నిమ్మగడ్డపై చంద్రబాబు, లోకేశ్‌లు పెట్టారన్నారు.

అందుకే నిమ్మగడ్డ ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్నారని విమర్శించారు. అధికారులు ఎవరికీ అనుకూలంగా పని చేయాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూస్తే సరిపోతుందన్నారు. 

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments