Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీని బతికించుకునే బాధ్యత నిమ్మగడ్డదే: రోజా ఫైర్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:06 IST)
రాష్ట్రఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై వైసిపి ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. మార్చి 31 తర్వాత నిమ్మగడ్డను ఎవ్వరూ పట్టించుకోరంటూ వ్యాఖ్యానించారు.

2019లో టీడీపీని ప్రజలు సమాధి చేశారని, ఆ టీడీపీకి జీవం పోయాలని నిమ్మగడ్డ తాపత్రయ పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఎక్కువ సర్పంచ్‌ స్థానాలను వైసిపినే గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.  టీడీపీని బతికించుకునే బాధ్యతను నిమ్మగడ్డపై చంద్రబాబు, లోకేశ్‌లు పెట్టారన్నారు.

అందుకే నిమ్మగడ్డ ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్నారని విమర్శించారు. అధికారులు ఎవరికీ అనుకూలంగా పని చేయాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూస్తే సరిపోతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments