Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచ‌లాన్ని ద‌ర్శించిన పూస‌పాటి గ‌జ‌ప‌తి వంశీయులు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (20:17 IST)
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని పూసపాటి వంశీయులు సుధా గజపతి, ఉర్మిలా గజపతి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి, వేద ఆశీర్వాదం, ప్రసాదాలను అందించారు.

దర్శనం అనంత‌రం ఆలయంలో నృసింహ అవతారాలను శుభ్రపరిచిన తీరు అద్భుతంగా ఉందని సుధా గజపతి ప్రశంసించారు. స్థలపురాణం, ఆలయంలోని శిల్పాల గురించి తన కుమార్తె ఉర్మిళకు సుధా గజపతి వివరించి చెప్పారు.

శనివారం ఆనంద గజపతి జయంతి ఉందని, ఆ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామని పూస‌పాటి ఊర్మిళా గ‌జ‌ప‌తి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments