Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచ‌లాన్ని ద‌ర్శించిన పూస‌పాటి గ‌జ‌ప‌తి వంశీయులు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (20:17 IST)
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని పూసపాటి వంశీయులు సుధా గజపతి, ఉర్మిలా గజపతి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి, వేద ఆశీర్వాదం, ప్రసాదాలను అందించారు.

దర్శనం అనంత‌రం ఆలయంలో నృసింహ అవతారాలను శుభ్రపరిచిన తీరు అద్భుతంగా ఉందని సుధా గజపతి ప్రశంసించారు. స్థలపురాణం, ఆలయంలోని శిల్పాల గురించి తన కుమార్తె ఉర్మిళకు సుధా గజపతి వివరించి చెప్పారు.

శనివారం ఆనంద గజపతి జయంతి ఉందని, ఆ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామని పూస‌పాటి ఊర్మిళా గ‌జ‌ప‌తి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments