Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచ‌లాన్ని ద‌ర్శించిన పూస‌పాటి గ‌జ‌ప‌తి వంశీయులు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (20:17 IST)
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని పూసపాటి వంశీయులు సుధా గజపతి, ఉర్మిలా గజపతి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి, వేద ఆశీర్వాదం, ప్రసాదాలను అందించారు.

దర్శనం అనంత‌రం ఆలయంలో నృసింహ అవతారాలను శుభ్రపరిచిన తీరు అద్భుతంగా ఉందని సుధా గజపతి ప్రశంసించారు. స్థలపురాణం, ఆలయంలోని శిల్పాల గురించి తన కుమార్తె ఉర్మిళకు సుధా గజపతి వివరించి చెప్పారు.

శనివారం ఆనంద గజపతి జయంతి ఉందని, ఆ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామని పూస‌పాటి ఊర్మిళా గ‌జ‌ప‌తి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments