Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారుల నిర్లక్ష్యం, సచివాలయ ఫర్నిచర్‌పై పిల్లలు ఆటలు

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (22:21 IST)
కోడూరు మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈ నెల 3న నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యాలయంలో ఉన్న సచివాలయ సిబ్బంది టేబుళ్లను బయట పెట్టారు. ప్రమాణ స్వీకారం జరిగి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ ఫర్నిచర్‌ని పట్టించుకునే నాధుడే లేకపోయాడు.
 
దీంతో పిల్లలు ఆడుకుంటూ టేబుల్‌లో ఉన్న విలువైన పేపర్లతో సహా ఆట వస్తువుల వలే ఆడుతున్న పరిస్థితి. గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటరీలు వారి ఫర్నిచర్‌ని కూడా జాగ్రత్త పరచుకోలేని వీరు ప్రజలకు ఏమి సేవ చేస్తారంటూ గ్రామ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
 
ఈ పరిస్థితిని చూసిన స్థానిక ప్రజలు అధికారుల బాధ్యత ఇదేనా అంటూ వారి నిర్లక్ష్య ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments