Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రాజధానుల నిర్ణయం రైటా? రాంగా? ది హిందూ బిజినెస్ లైన్ సర్వే ఏం చెప్పింది?

Amaravati
Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంత రైతులు గత 52 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక ది హిందూ గ్రూపునకు చెందిన ది హిందూ బిజినైన్ ఆంగ్ల వెబ్‌సైట్ ఓ సర్వే నిర్వహించింది. మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలివైనదేనా? అని ఓ సర్వే చేపట్టింది.
 
ఈ సర్వే గత డిసెంబరు 28వ తేదీన చేపట్టగా, గురువారం రాత్రి వరకు మొత్తం 3,18,348 మంది స్పందించి, తమ ఓటు వేశారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 83 మంది నెటిజన్లు మాత్రమే మూడు రాజధానుల నిర్ణయం సరైనదంటూ అభిప్రాయపడ్డారు. మిగిలినవారంతా మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 'టుడేస్‌ పోల్' అనే శీర్షికతో ఈ వెబ్‌సైట్ ఎప్పటికప్పుడు ఒక్కో అంశంపై సర్వే నిర్వహిస్తూ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం