Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడ శిశువుల‌ను విక్ర‌యించేందుకు తండ్రి బేరం

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (06:31 IST)
8 రోజుల వయస్సు ఉన్న ఆడ శిశువుల‌ను విక్ర‌యించేందుకు ఓ తండ్రి బేరం కుదుర్చుకున్నాడు. ఈ ఉదంతం గురువారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం కలిగించింది.

నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థనగర్‌కు చెందిన రజిత వారం క్రితం ఇద్దరు ఆడ కవలల‌కు జన్మనిచ్చింది. మొదటి కాన్పులో రజిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే నాలుగేళ్ళ క్రితం రాజేష్, రజితలు ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఆడపిల్లలతో ఆర్ధిక ఇబ్బందులు వస్తాయని గ్రహించిన రాజేష్ లక్షన్నర నగదుకు అమ్మడానికి సిద్ధపడ్డాడు. ఇది తెలిసి అత‌ని మామ అల్లుడితో గొడవపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments