Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడ శిశువుల‌ను విక్ర‌యించేందుకు తండ్రి బేరం

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (06:31 IST)
8 రోజుల వయస్సు ఉన్న ఆడ శిశువుల‌ను విక్ర‌యించేందుకు ఓ తండ్రి బేరం కుదుర్చుకున్నాడు. ఈ ఉదంతం గురువారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం కలిగించింది.

నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థనగర్‌కు చెందిన రజిత వారం క్రితం ఇద్దరు ఆడ కవలల‌కు జన్మనిచ్చింది. మొదటి కాన్పులో రజిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే నాలుగేళ్ళ క్రితం రాజేష్, రజితలు ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఆడపిల్లలతో ఆర్ధిక ఇబ్బందులు వస్తాయని గ్రహించిన రాజేష్ లక్షన్నర నగదుకు అమ్మడానికి సిద్ధపడ్డాడు. ఇది తెలిసి అత‌ని మామ అల్లుడితో గొడవపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments