Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య కుటుంబానికి సీఎం జగన్ రూ. 75 లక్షల సాయం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (16:29 IST)
భారతదేశం మువ్వన్నెల జాతీయ పతాకం సృష్టికర్త పింగళి వెంకయ్య. ఆయన కుటుంబానికి ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థికసాయాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు సాయం చేయాలని శుక్రవారం ఉత్తర్వులను సైతం జారీ చేసింది.
 
ఆజాదీకా అమృత్ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఆమె నివాసంలో కలిశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్న సీఎం ఆర్థిక సాయం ఉత్తర్వులను ఆమెకు అందజేసి నగదును ఖాతాలో జమ చేయించారు.
 
కాగా భారతదేశ జాతీయ పతాకం రూపొందించి మార్చి 31 నాటికి వందేళ్లు పూర్తి కానున్న సందర్భంగా పింగళి కుమార్తెను సీఎం సత్కరించినట్లు సీఎంఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments