Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో ఉమ్మెత్తకాయలు తినడంతో కుటుంబం అస్వస్థత

Webdunia
శనివారం, 16 మే 2020 (16:38 IST)
ఉమ్మెత్తకాయలు తింటే కరోనా సోకదన్న అపోహతో ఒక కుటుంబం ఆస్పత్రి పాలైంది. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో ఈ ఘటన జరిగింది.

ఉమ్మెత్తకాయలు తింటే కరోనా దరిచేరదన్న అసత్య వార్త సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారమవుతోంది. దీంతో నిజమేనని నమ్మిన నలుగురు కుటుంబ సభ్యులు వాటిని తినడంతో అస్వస్థతకు గురయ్యారు.

స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments