Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో ఉమ్మెత్తకాయలు తినడంతో కుటుంబం అస్వస్థత

Webdunia
శనివారం, 16 మే 2020 (16:38 IST)
ఉమ్మెత్తకాయలు తింటే కరోనా సోకదన్న అపోహతో ఒక కుటుంబం ఆస్పత్రి పాలైంది. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో ఈ ఘటన జరిగింది.

ఉమ్మెత్తకాయలు తింటే కరోనా దరిచేరదన్న అసత్య వార్త సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారమవుతోంది. దీంతో నిజమేనని నమ్మిన నలుగురు కుటుంబ సభ్యులు వాటిని తినడంతో అస్వస్థతకు గురయ్యారు.

స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments