Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే... ఆ డిక్లరేషన్ మినహాయింపు జగన్ కు మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:41 IST)
తిరుమలలో డిక్లరేషన్ మినహాయింపు ముఖ్యమంత్రి జగన్ కు మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు డిక్లరేషన్‌ సమర్పించాల్సిన అవసరం లేదన్న టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై మాజీ సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డిక్లరేషన్‌ అక్కర్లేదనడం ఆధ్యాత్మిక ద్రోహమన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చడం సరికాదని పేర్కొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సిఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన పాలనా కాలంలో ఎలాంటి డిక్లరేషన్‌ ఇవ్వలేదని, 5 సంవత్సరాలు స్వామి వారికి పట్టువస్త్రాలు ఇచ్చారని, ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌.జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.

అందరూ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని టిటిడి ఛైర్మన్‌ అనలేదని స్పష్టం చేశారు. ఆ విషయమై తనకు టిటిడి ఛైర్మన్‌ క్లారిటీ కూడా ఇచ్చారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ప్రకటనను వివాదం చేయొద్దని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments