Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న భక్తుడికి ఉచిత లడ్డు

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (18:06 IST)
ఇకపై తిరుమలేశుడిని దర్శించుకున్న ప్రతీ భక్తుడికి ఉచిత లడ్డు అందనుంది. ఇప్పడి వరకూ.. లడ్డూల కోసం క్యూలైన్లలో వేచి చూసే.. భక్తులకు కాస్త సంతోషం కలిగించే మాట ఇది.

తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వనున్నారు. అలా నెలకు 24 లక్షల లడ్డూలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయనున్నారు.

కౌంటర్లలో ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే లడ్డూల కొనుగోలు సౌలభ్యం ఉండనుంది. వైకుంఠ ఏకాదశి నుంచి నూతన విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు తితిదే సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments