Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... ఇంతమంది మనింటికి ఎందుకు వచ్చారు? తండ్రి సాయితేజ మరణించిన విషయం తెలియక..?

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (18:49 IST)
అమ్మా.. మన ఇంటికి ఇంతమంది బంధువులు ఎందుకు వస్తున్నారమ్మా.. మనింట్లో ఫంక్షన్ ఏమైనా ఉందా.. సరే అమ్మా... నేనెళ్ళి ఆడుకుంటాం.. నేను బయటే ఉంటాను. నన్ను పిలువు అంటూ ఆ చిట్టి తండ్రి చెప్పే మాటలు విన్న తల్లికి కన్నీరు ఆగలేదు. తండ్రి చనిపోయాడయ్యా అని చెప్పినా ఆ చిన్నారికి ఏంటో తెలియని పరిస్థితి. 

 
ఈ హృదయ విదాకరమైన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చనిపోయిన వ్యక్తి ఆర్మీ అధికారి సాయితేజ. నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు సాయితేజ. మృతదేహాలు మొత్తాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళారు. అయితే సాయితేజ మృతదేహాం రేపు స్వస్థలానికి రాబోతోంది. 

 
డిఫెన్స్ చీఫ్ రావత్‌తో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణించే సమయంలో చనిపోయాడు సాయితేజ. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో బంధువులందరూ సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలంలోని రేగడు ప్రాంతానికి వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంత్ నటించిన సస్పెన్స్ చిత్రం హైడ్ న్ సిక్ ఎలా వుందంటే.. మూవీ రివ్యూ

'దేవర' చిత్రానికి బిజినెస్ జరగలేదా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ!

మ్యాడ్ స్క్వేర్ నుంచి లడ్డు గాని పెళ్లి గీతం విడుదల

అక్కినేని నాగేశ్వరరావు ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ : నందమూరి బాలకృష్ణ

ఏయన్నార్ కృషి - కీర్తి - స్పూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి ఆకులతో మధుమేహం పరార్.. ఇవి తెలిస్తే?

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

తర్వాతి కథనం
Show comments