Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... ఇంతమంది మనింటికి ఎందుకు వచ్చారు? తండ్రి సాయితేజ మరణించిన విషయం తెలియక..?

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (18:49 IST)
అమ్మా.. మన ఇంటికి ఇంతమంది బంధువులు ఎందుకు వస్తున్నారమ్మా.. మనింట్లో ఫంక్షన్ ఏమైనా ఉందా.. సరే అమ్మా... నేనెళ్ళి ఆడుకుంటాం.. నేను బయటే ఉంటాను. నన్ను పిలువు అంటూ ఆ చిట్టి తండ్రి చెప్పే మాటలు విన్న తల్లికి కన్నీరు ఆగలేదు. తండ్రి చనిపోయాడయ్యా అని చెప్పినా ఆ చిన్నారికి ఏంటో తెలియని పరిస్థితి. 

 
ఈ హృదయ విదాకరమైన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చనిపోయిన వ్యక్తి ఆర్మీ అధికారి సాయితేజ. నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు సాయితేజ. మృతదేహాలు మొత్తాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళారు. అయితే సాయితేజ మృతదేహాం రేపు స్వస్థలానికి రాబోతోంది. 

 
డిఫెన్స్ చీఫ్ రావత్‌తో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణించే సమయంలో చనిపోయాడు సాయితేజ. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో బంధువులందరూ సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలంలోని రేగడు ప్రాంతానికి వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments