Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్... తాగి వాహనం నడుపుతున్నారు

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (14:08 IST)
'మద్యం సేవించి వాహనం నడపరాదు' అన్ని ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా మందుబాబుల తీరు మారడంలేదు. వారాంతాల్లో జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున డ్రంకర్స్​ పట్టుబడుతున్నారు.

మహిళలు మేమేం తక్కువకాదంటూ.. తాగి వాహనాలు నడుపుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా మందుబాబుల తీరు మారడం లేదు.

వారాంతం వచ్చిందంటే చాలు...ఫూటుగా మద్యం సేవించడం, స్టీరింగ్ పట్టడం. ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

రాత్రి జూబ్లీహిల్స్​లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 17 మందిపై కేసులు నమోదు చేశారు.

వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 11కార్లు , ఆరు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: ఎక్సయిట్ చేసే కథలు వస్తేనే ఆడియన్స్ వస్తారు : సాయి దుర్గతేజ్

పోలీసుల్ని హీరో ఎలా కాపాడతాడు? అన్న కథే టన్నెల్ : నిర్మాత ఎ. రాజు నాయక్

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ పై స్పెషల్ సాంగ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ రాబోతున్నట్లు స్పెషల్ వీడియో

ఇంట్లో గొడవలపై మేం ఏం చెప్పినా నమ్మరు.. తల తోక కట్ చేసి ఇష్టానికి రాసేస్తారు : మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments