Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల నియామకం కొత్త మలుపు

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (20:32 IST)
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల నియామకం కొత్త మలుపు తిరిగింది. పదవీ విరమణ పొందిన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులను తిరిగి నియమిస్తూ ఏప్రిల్ 2న టీటీడీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే... ప్రస్తుతం గొల్లపల్లి, తిరుపతమ్మ కుటుంబాల నుంచి ప్రధాన అర్చకులుగా వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు కొనసాగుతున్నారు. వారిని ఆ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదంటూ టీటీడీ నోటీసులు జారీ చేసింది. దీంతో వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే వేణుగోపాల దీక్షితుల కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గోవిందరాజ దీక్షితుల కేసులో హైకోర్టు స్టే మంజూరు చేసింది. హైకోర్టు స్టేతో రమణ దీక్షితుల, నరసింహ దీక్షితుల నియామకం మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments