Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత బిడ్డలా చూసుకున్నారన్నారు.. ధన్యవాదాలు: కేశినేని శ్వేత

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (10:42 IST)
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్‌లో గెలిచిన కేశినేని శ్వేత తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఏ ఇంటికి వెళ్లినా.. తనను సొంత బిడ్డలా చూసుకున్నారన్నారు. ప్రతీ గడప తిరిగానని.. ఇది మూడోసారని తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో తిరిగిన తాను.. తాజాగా 2021లో ఇలా మూడు సార్లు విజయవాడలోని గడప గడపా తిరిగానన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విజయవాడ అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. రోడ్లను బాగు చేయకపోవడం, డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేదన్నారు.

కార్పొరేషన్ ఉద్యోగులకు సమయానికి జీతం ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికదేనని తెలిపారు. స్వచ్ఛ్ భారత్‌లో ఒకటో స్థానం నుంచి 20వ స్థానానికి పడిపోయామని.. వైసీపీ నిర్వాకమే ఇదని అన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments