Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత బిడ్డలా చూసుకున్నారన్నారు.. ధన్యవాదాలు: కేశినేని శ్వేత

Kesineni Swetha
Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (10:42 IST)
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్‌లో గెలిచిన కేశినేని శ్వేత తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఏ ఇంటికి వెళ్లినా.. తనను సొంత బిడ్డలా చూసుకున్నారన్నారు. ప్రతీ గడప తిరిగానని.. ఇది మూడోసారని తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో తిరిగిన తాను.. తాజాగా 2021లో ఇలా మూడు సార్లు విజయవాడలోని గడప గడపా తిరిగానన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విజయవాడ అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. రోడ్లను బాగు చేయకపోవడం, డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేదన్నారు.

కార్పొరేషన్ ఉద్యోగులకు సమయానికి జీతం ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికదేనని తెలిపారు. స్వచ్ఛ్ భారత్‌లో ఒకటో స్థానం నుంచి 20వ స్థానానికి పడిపోయామని.. వైసీపీ నిర్వాకమే ఇదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments