Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీకి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది: రోజా కామెంట్స్

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (11:00 IST)
తలకిందులుగా తపస్సు చేసినా, పిల్లిమొగ్గలు వేస్తూ ఓట్లు అడిగినా ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయరని రోజా వ్యాఖ్యానించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందనీ, ఇక ఆ పార్టీకి జనం ఓట్లు వేయరంటూ షాకింగ్ కామెంట్లు చేసారు.

 
వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తామంటూ బీరాలు పలుకుతున్న తెదేపా నాయకులు ఇపుడున్న 23 సీట్లు కూడా గెలవలేరనీ, చిత్తుచిత్తుగా ఓడిపోయి ఫ్యాను గాలికి కొట్టుకుపోతారని అన్నారు. జగన్-చంద్రబాబు సేమ్ టు సేమ్ కాదనీ, జగన్ ప్రజల మనిషి అని చెప్పుకొచ్చారు.

 
మరోవైపు రోజా వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళా దినోత్సవ వేడుక వేదికను రోజా వేరే రకంగా వాడుకున్నారనీ, అదేదో జబర్దస్త్ వేదికలా సెటైర్లు వేస్తూ వాళ్ల పార్టీ కార్యకర్తల చప్పట్ల కోసం మాట్లాడినట్లుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments