Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించిన తెలంగాణ గవర్నర్ తమిళ్ సై

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (10:21 IST)
తెలంగాణ గవ ర్నర్, పుదుచ్చేరి ఇంచార్జి  గవర్నర్  తమిళ్ సై  సోమవారం ఉదయం తిరుపతి శ్రీ గోవింద రాజుల స్వామి ఆలయంను దర్శించుకున్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు ఆమెకు లాంఛ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆమె ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో స్వామివారికి ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆల‌య ప్రాంగ‌ణంలో గోమాత‌కు పూజ చేసి, గోవుల‌కు అర‌టి పండ్లు స్వ‌యంగా తినిపించారు. 
 
 
తెలంగాణ గవర్నర్ కి స్వామి వారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వాదం చేశారు. అనంతరం శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద గల ఆంజనేయ స్వామి వారిని కూడా గవర్నర్ దర్శించుకున్నారు. తిరుప‌తిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌మావేశానికి వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్, తిరుగు ప్రయాణం నిమిత్తం  రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి బయలుదేరి వెళ్లారు. అక్క‌డి నుంచి ఆమె నేరుగా హైద‌రాబాదుకు చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments