Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించిన తెలంగాణ గవర్నర్ తమిళ్ సై

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (10:21 IST)
తెలంగాణ గవ ర్నర్, పుదుచ్చేరి ఇంచార్జి  గవర్నర్  తమిళ్ సై  సోమవారం ఉదయం తిరుపతి శ్రీ గోవింద రాజుల స్వామి ఆలయంను దర్శించుకున్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు ఆమెకు లాంఛ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆమె ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో స్వామివారికి ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆల‌య ప్రాంగ‌ణంలో గోమాత‌కు పూజ చేసి, గోవుల‌కు అర‌టి పండ్లు స్వ‌యంగా తినిపించారు. 
 
 
తెలంగాణ గవర్నర్ కి స్వామి వారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వాదం చేశారు. అనంతరం శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద గల ఆంజనేయ స్వామి వారిని కూడా గవర్నర్ దర్శించుకున్నారు. తిరుప‌తిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌మావేశానికి వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్, తిరుగు ప్రయాణం నిమిత్తం  రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి బయలుదేరి వెళ్లారు. అక్క‌డి నుంచి ఆమె నేరుగా హైద‌రాబాదుకు చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments