Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయరాం హత్య కేసు.. మేన కోడలు శిఖా చౌదరికి క్లీన్ చిట్

Webdunia
గురువారం, 2 మే 2019 (15:29 IST)
చిగురుపాటి జయరాం హత్య కేసులో ఇంకా కూడా విచారణ జరుగుతుంది. దర్యాప్తు చేస్తున్న పోలీసులు రోజురోజుకి ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడిస్తున్నారు. ఎంత సాగదీస్తున్నా ఈ కేసు అంతే సాగుతుంది.


ఒక నిందితుడు రాకేశ్‌తో మొదలై ఆపై ఒక లేడి ఆపై ఇక చాలామందికి ఈ కేసులో హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురిలో విశాల్, నగేష్ ఇద్దరు ఈ కేసులో కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జి షీటులో మేనకోడలు శిఖా చౌదరికి క్లీన్ చీట్ ఇచ్చారు. ఈ కేసులో 388 పేజీల ఛార్జిషీట్‌ను జూబ్లిహిల్స్ పోలీసులు దాఖలు చేశారు.
 
ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్టు సమాచారం. ఈ కేసులో మొత్తం 70 మందిని ప్రశ్నించగా.. ఛార్జిషీట్‌లో రాకేశ్, శ్రీనివాస్, సినీనటుడు సూర్యప్రసాద్, కిశోర్, విశాల్, నగేశ్, అంజిరెడ్డి, సుభాష్ రెడ్డి పేర్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. జయరాం జనవరి 31న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో తన కారులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments