Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పంచాయతీ పోల్ : కుటుంబమంతా గెలిచింది.. ఎలా?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (14:44 IST)
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా, అసిఫాబాద్ జిల్లా కౌటల మండలం బోధంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబంలోని సభ్యులంతా గెలుపొందారు. ఈ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పోటీ చేయగా, వారంతా విజయం సాధించారు. 
 
ఈ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచి పదవి, ఉప సర్పంచి పదవి, ముగ్గురు వార్డు మెంబర్లుగా పోటీ చేసి గెలుపొందారు. దీనికి కారణం ఈ గ్రామ పంచాయతీ ఎస్టీ రిజర్వుడు కావడంతో ఈ కుటుంబంలోని సభ్యులంతా పోటీ చేసే పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా రెడ్డి శంకర్ గెలుపొందగా, ఉప సర్పంచ్‌గా అతని రెడ్డి కమల, వార్డు మెంబర్లుగా శంకర్ అన్న భీమయ్య ఐదో వార్డులో, భీమయ్య భార్య సుశీల ఆరో వార్డులో, శంకర్ - భీమయ్యల తల్లి దుర్గమ్మ ఒకటో వార్డులో పోటీ చేసి గెలుపొందారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదుగురు గెలుపొందడంతో ఈ కుటుంబాన్ని పవర్‌ఫుల్ ఫ్యామిలీగా స్థానికులు పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments