నమ్మించి తీసుకెళ్లాడు.. ఫోన్ చేసి ఫ్రెండ్స్‌ను పిలిచి రేప్ చేశాడు...

Webdunia
శనివారం, 18 మే 2019 (13:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా రాయవరం గ్రామంలో ఓ దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. తన స్నేహితుడు నమ్మించి తీసుకెళ్లి ఫ్రెండ్స్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాయవరం గ్రామానికి చెందిన 12 యేళ్ళ బాలిక ఇటీవల తన స్నేహితుడుతో కలిసి బైకుపై షికారుకు వెళ్ళింది. అతను షికారుకు తీసుకెళ్లకుండా ఎవరూ లేని చోటికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి రప్పించాడు. 
 
ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ ముగ్గురు కామాంధులు రాత్రంతా లైంగికంగా వేధించారు. మరుసటిరోజు వేకువజామున అక్కడే వదిలేసి పారిపోయారు. 
 
అయితే, రాత్రంతా బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆ బాలిక అచేతన స్థితిలో కనిపించింది. ఇంటికి తీసుకెళ్లి ఆరా తీయగా తనకు జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు జగదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం