Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్.. హత్యాచారం జరిగిందా?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (11:23 IST)
తెలంగాణలో ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. 17 ఏళ్ల బాలిక రెండు అపార్ట్‌మెంట్ల మధ్య శవమై కనిపించింది. ఎవరో ఆమెను అత్యాచారం చేసి... అపార్ట్‌మెంట్‌పై నుంచీ కిందకు విసిరేసినట్లుగా అనుమానిస్తున్నారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పీఎస్ పరిధిలో 16 సంవత్సరాల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. స్థానిక చక్రపురి కాలనీలో బాలికను ఓ షాప్ వద్ద బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేసి, ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మద్యం తాగి దుండగులు అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. 
 
తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా, సెల్‌ఫోన్ ఆధారంగా బాలిక ఆచూకీని పసిగట్టి, ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం