Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్.. హత్యాచారం జరిగిందా?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (11:23 IST)
తెలంగాణలో ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. 17 ఏళ్ల బాలిక రెండు అపార్ట్‌మెంట్ల మధ్య శవమై కనిపించింది. ఎవరో ఆమెను అత్యాచారం చేసి... అపార్ట్‌మెంట్‌పై నుంచీ కిందకు విసిరేసినట్లుగా అనుమానిస్తున్నారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పీఎస్ పరిధిలో 16 సంవత్సరాల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. స్థానిక చక్రపురి కాలనీలో బాలికను ఓ షాప్ వద్ద బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేసి, ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మద్యం తాగి దుండగులు అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. 
 
తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా, సెల్‌ఫోన్ ఆధారంగా బాలిక ఆచూకీని పసిగట్టి, ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం