Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట బీఆర్ఎస్ పార్టీ పేపర్... కేసీఆర్ ప్లాన్

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (21:09 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని ఏపీలోనూ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఏపీలో కూడా కొత్త న్యూస్ పేపర్‌ను పబ్లిష్ చేసే పనిలో వున్నారు. 
 
తెలంగాణలోనే పార్టీని పరిమితం చేయకుండా.. ఏపీలోనూ ఈ వార్తా పత్రిక ద్వారా పార్టీని పటిష్టం చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ పేపర్ వుంటుందని ప్రచారం జరుగుతుంది. 
 
అంతేగాకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపోతే.. ఇటీవల ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments