Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట బీఆర్ఎస్ పార్టీ పేపర్... కేసీఆర్ ప్లాన్

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (21:09 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని ఏపీలోనూ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఏపీలో కూడా కొత్త న్యూస్ పేపర్‌ను పబ్లిష్ చేసే పనిలో వున్నారు. 
 
తెలంగాణలోనే పార్టీని పరిమితం చేయకుండా.. ఏపీలోనూ ఈ వార్తా పత్రిక ద్వారా పార్టీని పటిష్టం చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ పేపర్ వుంటుందని ప్రచారం జరుగుతుంది. 
 
అంతేగాకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపోతే.. ఇటీవల ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments