Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

ఠాగూర్
ఆదివారం, 10 ఆగస్టు 2025 (17:48 IST)
కడప జిల్లాలోని పులివెందుల జడ్జీటీసీ ఉప ఎన్నిక ఇపుడు రసవత్తరంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ఊరు, సొంత నియోజకవర్గం కావడంతో పులివెందుల జడ్పీటీసీ చైర్మన్ ఎన్నికపై ఇపుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ శ్రేణులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఖైదీల వేషాలు ధరించి డప్పులు వాయిస్తూ వీధుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. 
 
ఈ నెల 12వ తేదీన జరగనున్న జడ్జీటీసీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికల పోలింగ్ కోసం ఈ ప్రచారం జరుగుతోంది. ఇందులోభాగంగా, బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా అనే నినాదంతో ముందుకు దూసుకెళుతున్నారు. పులివెందులలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు ఈ ప్రత్యేకమైన వేషాధారణంలో డప్పు వాయిద్యాల మధ్య నినాదాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఈ ప్రచార సరళి అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. ఖైదీల దుస్తుల్లో ఉన్న కార్యకర్తలు డప్పులు కొడుతూ ముందుకు సాగుతుండగా, మరికొందరు ఈ నినాదాన్ని గట్టిగా నినదిస్తున్నారు. ఈ వినూత్న ప్రచారానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.  


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments