Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కుర్చీపై మళ్లీ నేనే... మెజారిటీ ఎంతో తెలియదు: చంద్రబాబు

Webdunia
గురువారం, 2 మే 2019 (14:43 IST)
ఎన్నికల ఫలితాల విడుదల సమయం ఆసన్నమయ్యేకొద్దీ నాయకుల్లో టెన్షన్ విపరీతంగా పెరిగిపోతోంది. ఐతే ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు మాత్రం చాలా కూల్‌గా సమాధానాలు చెప్పేస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రి కుర్చీపైన తనే కూర్చుంటానని వెల్లడించారు. ఐతే మెజారిటీ ఎంతనదే తేలాల్సి వుందన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి నూరు శాతం ప్రభుత్వం మనదే. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెపుతున్నాను. ప్రజలంతా తెదేపా వైపే వున్నారు. అందరూ తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. అన్ని నివేదికలు పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని చెపుతున్నాను. 
 
ఈ లెక్కలు మిగిలిన పార్టీలకు కూడా తెలియడంతో వాళ్లిప్పుడు తమ గొంతులను మార్చుకుంటున్నారు. తెరాస కూడా అంతకుముందు మాట్లాడినవిధంగా ఇప్పుడు మాట్లాడటంలేదు అని అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన తెదేపా నాయకులు, సేవామిత్రలు, బూత్ స్థాయి కన్వీనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పైవిధంగా చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments