Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ.. వైకాపా నో ఎంట్రీ

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరో యేడాదిలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అఖిలక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి ఒక్క వైకాపా మినహా అన్ని పార్టీలకు ఆహ్వానించారు. 
 
ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం - ప్రజాస్వామ్యం పరిక్షణ పేరుతో నిర్వహించే ఈ అఖిలపక్ష సమావేశానికి టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షత వహించనున్నారు. 
 
ఈ సమావేశ ఏర్పాట్లను బొండా ఉమా మహేశ్వర రావు, అశోక్ బాబు, టీడీ జనార్థన్‌లు పరిశీలించారు. ఈ సందర్బంగా బొండా  ఉమా మాట్లాడుతూ, వైకాపా అరాచకాలపై ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముఖ్యంగా, వైకాపా అరాచకాలపై న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments