Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ.. వైకాపా నో ఎంట్రీ

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరో యేడాదిలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అఖిలక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి ఒక్క వైకాపా మినహా అన్ని పార్టీలకు ఆహ్వానించారు. 
 
ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం - ప్రజాస్వామ్యం పరిక్షణ పేరుతో నిర్వహించే ఈ అఖిలపక్ష సమావేశానికి టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షత వహించనున్నారు. 
 
ఈ సమావేశ ఏర్పాట్లను బొండా ఉమా మహేశ్వర రావు, అశోక్ బాబు, టీడీ జనార్థన్‌లు పరిశీలించారు. ఈ సందర్బంగా బొండా  ఉమా మాట్లాడుతూ, వైకాపా అరాచకాలపై ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముఖ్యంగా, వైకాపా అరాచకాలపై న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు లో రాబోతున్న మద గజ రాజా గా విశాల్

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

పదేళ్ళ కెరీర్ లో మోస్ట్ ఫేవరేట్ ఫిలిం పరదా : అనుపమ పరమేశ్వరన్

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments