Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరకులో చంద్రబాబు.. రా కదలిరా సభలో ప్రసంగం

సెల్వి
శనివారం, 20 జనవరి 2024 (11:01 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అరకులోయలో పర్యటించనున్నారు. అరకులోయలో ‘రా.. కదలిరా’ సభలో ఆయన పాల్గొననున్నారు. సుమారు రెండున్నర గంటల పాటు అరకులో చంద్రబాబు ఉండనున్నారు.  చంద్రబాబు సభ కోసం టీడీపీ శ్రేణులు భారీ జనసమీకరణ చేస్తున్నాయి. 
 
డుంబ్రిగుడ మండలం అరకు గ్రామ సమీపంలో జైపూర్ జంక్షన్ వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి. అరకులో శనివారం జరగనున్న చంద్రబాబు బహిరంగ సభకు వేపాడ మండలం నుండి టిడిపి శ్రేణులు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా బయలుదేరి వెళుతున్నారు. 
 
వేపాడ మండల పార్టీ అధ్యక్షులు గొంప వెంకటరావు, నియోజకవర్గ టిడిపి మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి సారధ్యంలో వందలాదిగా టిడిపి శ్రేణులు చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ తరలి వెళ్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments