Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం క్యాష్ బ్యాష్‌ను నమ్మి.. రూ.95వేలు కోల్పోయిన వ్యక్తి

సెల్వి
శనివారం, 20 జనవరి 2024 (09:47 IST)
పేటీఎం క్యాష్ బ్యాష్‌ను నమ్మి బెంగళూరు వ్యక్తి మోసపోయాడు. బెంగళూరు హోసపాళ్య ప్రాంతంలోని మసాలా దినుసుల దుకాణం యజమాని సురేష్ ఎం అనే 49 ఏళ్ల వ్యక్తి తనకు రూ. 95,000లను పోగొట్టుకున్నాడు. 
 
డిజిటల్ చెల్లింపు యాప్‌లో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను యాక్టివేట్ చేసే నెపంతో తన ఫోన్‌ను హ్యాక్ చేశాడని సురేష్ తెలిపాడు. రెండు గంటల్లో యాక్టివేట్ అవుతుందని చెప్పి వెళ్లిపోయాడు.

కొంత సమయం తర్వాత, నా ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదని గమనించాను.నేను ఫోన్‌ని దగ్గర్లోని మొబైల్ సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లాను. మొబైల్ డేటా ఆన్ చేయగానే సురేష్‌‌ ఖాతా నుంచి రూ.95వేల డెబిట్ అయ్యిందని.. అప్పుడే మోసపోయానని వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments