Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం క్యాష్ బ్యాష్‌ను నమ్మి.. రూ.95వేలు కోల్పోయిన వ్యక్తి

సెల్వి
శనివారం, 20 జనవరి 2024 (09:47 IST)
పేటీఎం క్యాష్ బ్యాష్‌ను నమ్మి బెంగళూరు వ్యక్తి మోసపోయాడు. బెంగళూరు హోసపాళ్య ప్రాంతంలోని మసాలా దినుసుల దుకాణం యజమాని సురేష్ ఎం అనే 49 ఏళ్ల వ్యక్తి తనకు రూ. 95,000లను పోగొట్టుకున్నాడు. 
 
డిజిటల్ చెల్లింపు యాప్‌లో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను యాక్టివేట్ చేసే నెపంతో తన ఫోన్‌ను హ్యాక్ చేశాడని సురేష్ తెలిపాడు. రెండు గంటల్లో యాక్టివేట్ అవుతుందని చెప్పి వెళ్లిపోయాడు.

కొంత సమయం తర్వాత, నా ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదని గమనించాను.నేను ఫోన్‌ని దగ్గర్లోని మొబైల్ సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లాను. మొబైల్ డేటా ఆన్ చేయగానే సురేష్‌‌ ఖాతా నుంచి రూ.95వేల డెబిట్ అయ్యిందని.. అప్పుడే మోసపోయానని వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments