Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెలు బాదుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా రాదు : జేసీ దివాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానేరాదనీ, కానీ, ప్రత్యేక ప్యాకేజీ మాత్రం వస్తుందని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజ

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (15:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానేరాదనీ, కానీ, ప్రత్యేక ప్యాకేజీ మాత్రం వస్తుందని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం తాము నడుచుకుంటామన్నారు. అవసరమైతే తమ ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
ఇకపోతే, తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామంటూ వైసీపీ డ్రామాలు ఆడుతోందని, ఒకవేళ వారు రాజీనామాలు చేసినా, అవి ఆమోదం పొందే లోపే ఎన్నికల కోడ్ వస్తుందని గుర్తు చేశారు. అందుకే బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత రాజీనామాలు చేస్తామంటూ సరికొత్త నాటకానికి జగన్ పార్టీ నేతలు తెరదీరాశారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments