Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు : ఆర్కే.రోజా

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మండ

ysrcp mla rk roja
Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (15:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మాట్లాడుతూ, తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం వద్ద  తాకట్టుపెట్టారనీ, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో చంద్రబాబు కీలు బొమ్మలా మారారని ఆరోపించారు. దమ్ముంటే టీడీపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులంతా రాజీనామాలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
అదేసమయంలో వైసీపీ ఎంపీల రాజీనామా ప్రకటనతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుందని ఆమె చెప్పారు. కలుగులో ఎలుకలా దాక్కుని చంద్రబాబు వేడుక చూస్తున్నారని, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్‌ను తెరమీదకు తీసుకువచ్చి సమస్యను పక్కదారి పట్టిస్తున్నాంటూ రోజా విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments