Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు : ఆర్కే.రోజా

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మండ

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (15:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మాట్లాడుతూ, తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం వద్ద  తాకట్టుపెట్టారనీ, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో చంద్రబాబు కీలు బొమ్మలా మారారని ఆరోపించారు. దమ్ముంటే టీడీపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులంతా రాజీనామాలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
అదేసమయంలో వైసీపీ ఎంపీల రాజీనామా ప్రకటనతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుందని ఆమె చెప్పారు. కలుగులో ఎలుకలా దాక్కుని చంద్రబాబు వేడుక చూస్తున్నారని, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్‌ను తెరమీదకు తీసుకువచ్చి సమస్యను పక్కదారి పట్టిస్తున్నాంటూ రోజా విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments