Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో కలిసి కారెక్కిన టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (14:21 IST)
తెలుగుదేశం పార్టీకి ఆగిఆగి షాకులు ఇస్తున్నారు ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు. అదను చూసి పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరో నాయకుడు భాజపా నాయకుడుతో తాజా భేటీ చర్చనీయాంశంగా మారింది. 
 
ఒంగోలు వెళ్తున్న సుజనా చౌదరిని తెదేపా ఎమ్మెల్యే వంశీమోహన్ కలిశారు. అంతేకాదు ఇద్దరూ కలిసి ఒకే కారులో ఒంగోలు వెళ్లారు. 
 
ఈ రోజు టీడిపి తలపెట్టిన ఇసుక కొరత ఆందోళనకు టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దూరంగా వున్నారు. ఆయనలా దూరంగా వున్నారన్నది ఆసక్తి రేకిస్తుండగా సుజనా చౌదరితో కలిసి కారు ప్రయాణం చేయడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments