వైసిపిలోకి వలసలే వలసలు.. ఆ మంత్రి కూడానా?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (19:54 IST)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంప్ జిలానీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష వై.ఎస్.జగన్ పార్టీలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా టిడిపికి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయగా ఏకంగా ఒక మంత్రి కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారట.
 
ఆయనెవరో కాదు గంటా శ్రీనివాస్ అనే ప్రచారం మొదలైంది. టిడిపిలో మంత్రిగా ఉన్న శ్రీనివాస్ నారా లోకేష్ కారణంగా పార్టీని వదులుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్‌తో విభేదాలు ఏర్పడటానికి స్థానిక టిడిపి నేతలే కారణంగా కూడా తెలుస్తోంది. అయితే మంత్రిగా పనిచేస్తూ పార్టీ మారడానికి కాస్త సమయం తీసుకోనున్నారట శ్రీనివాస్. 
 
ఈనెల చివరిలోగా వైసిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. అయితే ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయడం లేదని చెప్పుకుంటున్నారు. మరి ప్రచారంలో వున్న ఈ వార్త నిజమో కాదో చూడాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments