Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలిచ్చే ఆవు ఒరిస్కాకు.. పొడిచే గేదె ఆంధ్రాకు... టీడీపీ నేతల సెటైర్లు

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (14:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకుని సౌత్ కోస్ట్ పేరుతో ఓ రైల్వే జోన్‌ను ప్రకటించింది. ఈ జోన్ ఏర్పాటుపై ఏపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ రైల్వే జోన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వారు అంటున్నారు. 
 
తాజాగా ఈ ప్రకటనపై రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్ బోర్డు ఛైర్మన్, టీడీపీ నేత నాగుల్‌ మీరా స్పందిస్తూ, ఒక నియంత ఏపీలో మరోసారి అడుగుపెడుతున్నారని ఆరోపించారు. శవాల మీద చిల్లర వేరుకునే రీతిలో మోడీ పర్యటన ఉందన్నారు. బీజేపీ రైల్వే జోన్‌ని రాజకీయ కోణంలో చూస్తోంది. పాలిచ్చే ఆవును ఒరిస్సాకి ఇచ్చి.. పొడిచే గేదెను ఏపీకి ఇచ్చినట్టుగా ఉందన్నారు. 
 
ముఖ్యంగా, ఘన చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేసి విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిజం చెప్పాలంటే ఇది రైల్వే జోన్ కానీ ఒక మాయాజోన్ అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ జోన్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందన్నారు. ఈ జోన్ ఏర్పాటుతో వాల్తేరు డివిజన్‌లో పని చేసే వేలాది మంది రైల్వే ఉద్యోగులు బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments