Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపి నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అందుకే: రోజా విమర్శలు

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (16:19 IST)
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాజధాని మార్పు చేపడుతుండటం ఎపిలో నూతన అధ్యాయానికి నాంది అన్నారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. రాష్ట్రప్రజలపై ఏమాత్రం చంద్రబాబునాయుడు ప్రేమ ఉన్నా వెంటనే బిల్లుపై రాద్దాంతం చేయడం మానుకోవాలన్నారు. గవర్నర్ సిఆర్డీఎ బిల్లును రద్దు చేస్తూ వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలపడంపై చిత్తూరు జిల్లా నగరిలో సంబరాలు చేసుకున్నారు.
 
నగరిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన రోజా సిఎం నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. అమరావతిలో భూములు కొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారని, అయితే రాజధాని తరలింపుతో వారి భూములు నష్టపోతుండటంతో ఆ సామాజిక వర్గ రైతులను రెచ్చగొట్టి రచ్చరచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. 
 
కర్నూలులో న్యాయ రాజధానితో రాయలసీమ ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఉన్నారని, ఉత్తరాంధ్ర ప్రజల్లో కూడా ఆనందం వ్యక్తమవుతోందని చెప్పారు రోజా. సామాజిక దూరం పాటిస్తూ సంబరాల్లో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments