Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపి నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అందుకే: రోజా విమర్శలు

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (16:19 IST)
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాజధాని మార్పు చేపడుతుండటం ఎపిలో నూతన అధ్యాయానికి నాంది అన్నారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. రాష్ట్రప్రజలపై ఏమాత్రం చంద్రబాబునాయుడు ప్రేమ ఉన్నా వెంటనే బిల్లుపై రాద్దాంతం చేయడం మానుకోవాలన్నారు. గవర్నర్ సిఆర్డీఎ బిల్లును రద్దు చేస్తూ వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలపడంపై చిత్తూరు జిల్లా నగరిలో సంబరాలు చేసుకున్నారు.
 
నగరిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన రోజా సిఎం నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. అమరావతిలో భూములు కొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారని, అయితే రాజధాని తరలింపుతో వారి భూములు నష్టపోతుండటంతో ఆ సామాజిక వర్గ రైతులను రెచ్చగొట్టి రచ్చరచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. 
 
కర్నూలులో న్యాయ రాజధానితో రాయలసీమ ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఉన్నారని, ఉత్తరాంధ్ర ప్రజల్లో కూడా ఆనందం వ్యక్తమవుతోందని చెప్పారు రోజా. సామాజిక దూరం పాటిస్తూ సంబరాల్లో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments