Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపికి పులకేసి రాజు జగన్ అంటూ నారా లోకేష్ ఫైర్

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (16:13 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్సి నారా లోకేష్. ట్విట్టర్ ద్వారా సిఎంపై ఫైరయ్యారు. మూర్ఖత్వానికి మానవ రూపం వై.ఎస్.జగన్ అంటూ ధ్వజమెత్తారు. 79 మంది రైతుల్ని పొట్టనపెట్టుకున్నా ఆయన అహం చల్లారలేదు.
 
14 నెలల్లో ఏ ప్రాంతంలోను ఒక్క ఇటుక పెట్టని జగన్ రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తా అంటూ హింసించే రాజు పులకేసిని తలపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మీలో మార్పు రాదా. ఎంతమంది రైతులు చనిపోవాలి. 
 
రాజధానిగా అమరావతినే కొనసాగించాలి. అది అవసరం. అన్ని విధాలుగా అభివృద్ధి అమరావతిలో జరిగింది. ఇప్పటికైనా మారండి అంటూ జగన్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు ట్వీట్ చేశారు. నిన్న గవర్నర్ సిఆర్డీఓ రద్దుతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు నారా లోకేష్. మరోవైపు టిడిపి నాయకులు, అమరావతి జెఎసి నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments