Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీళ్లు పోలీసులు... రౌడీషీటర్ల? : నారా లోకేష్ మండిపాటు

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అస్సలు వీళ్లు పోలీసులా లేక రౌడీషీటర్లా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టమే నేరంగా పరిగణించిన శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసకునేందుకు పోలీసులు కారణమయ్యారంటూ ఆయన ఆరోపించారు. 
 
ఏపీలో వైకాపా అరాచక పాలన సాగుతోందన్నారు. ఈ వైసీపీ అవినీతి అక్రమాలపై పోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిని ఇలా చంపుకుంటూ పోతే రాష్ట్రంలో వైపాకా నేతలు, పోలీసులు మాత్రమే మిగులుతారని అభిప్రాయపడ్డారు. 
 
టీడీపీ కార్యకర్త మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments