Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకినవాటిని పక్కదారి పట్టించేందుకే ఈ సిట్ సిత్రాలు : కేఈ ప్రభాకర్

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (15:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. గత తొమ్మిది నెలల కాలంలో పీకేసిన వాటిని పక్కదారిపట్టించేందుకు ఈ సిట్ సిత్రాలు అంటూ ఎద్దేవా చేశారు. 
 
"చంద్రబాబుగారిపై 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సిబిసిఐడి విచారణ చేయించి మీ బాబే (వైఎస్) ఏమి పీకలేక చేతులెత్తేశారు.
 
 
గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్, సీఐడీ విచారణ, ఐటి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమని, నువ్వు పీకిందేమి లేదు. ఇప్పుడు కొత్తగా సిట్ వేశాక ప్రజలకు క్లారిటీ వచ్చింది. 
 
రాష్ట్రంలో మీరు పీకింది కేవలం రేషన్ కార్డులు, పెన్షన్లు. దాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ సిట్ సిత్రాలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీఎంవో నుంచి కాల్ వస్తే కల అనుకున్నా : మోహన్ లాల్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 36వ సినిమా- స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా లుక్ అదుర్స్

అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి- 4K డాల్బీ అట్మాస్‌తో శివ రీ రిలీజ్.. నాగార్జున ప్రకటన

Dude: ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా ఫిల్మ్ డ్యూడ్ నుంచి బాగుండు పో రిలీజ్

Itlu Mee Edava : ఇట్లు మీ ఎదవ టైటిల్ గ్లింప్స్ విడుదల.. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments