Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకినవాటిని పక్కదారి పట్టించేందుకే ఈ సిట్ సిత్రాలు : కేఈ ప్రభాకర్

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (15:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. గత తొమ్మిది నెలల కాలంలో పీకేసిన వాటిని పక్కదారిపట్టించేందుకు ఈ సిట్ సిత్రాలు అంటూ ఎద్దేవా చేశారు. 
 
"చంద్రబాబుగారిపై 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సిబిసిఐడి విచారణ చేయించి మీ బాబే (వైఎస్) ఏమి పీకలేక చేతులెత్తేశారు.
 
 
గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్, సీఐడీ విచారణ, ఐటి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమని, నువ్వు పీకిందేమి లేదు. ఇప్పుడు కొత్తగా సిట్ వేశాక ప్రజలకు క్లారిటీ వచ్చింది. 
 
రాష్ట్రంలో మీరు పీకింది కేవలం రేషన్ కార్డులు, పెన్షన్లు. దాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ సిట్ సిత్రాలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments