Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు గాంధీ సిద్ధాంతాల వల్ల వైకాపా రెచ్చిపోతోంది : బుద్ధా వెంకన్నా

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (11:27 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న గాంధీ సిద్ధాంతాల వల్లే అధికార వైకాపా శ్రేణులు రెచ్చిపోతున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నా వ్యాఖ్యానించారు. ఏపీలోని టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్ళపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడిన విషయం తెల్సిందే. 
 
దీనిపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ, తెదేపా హయాంలో పోలీసు వ్యవస్థకు ఎంతో గౌరవం ఉండేదన్నరు. ఇప్పుడు మాకు పోలీసుల‌పై నమ్మకం లేద, మాకు మేమే రక్షణగా.. నిలబడి.. వైసిపి రౌడీ మూకలను అడ్డుకుని తీరతామన్నారు. 
 
చంద్రబాబు గాంధీజీ సిద్దాంతాల వల్ల వైసిపి వాళ్లు రెచ్చిపోతున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు ఫోన్ చేస్తే డిజిపికి స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయి అని ఆరోపించారు. ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ నెలకొందనీ, దీని నుంచి దృష్టి మరల్చడానికే ఇలా దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి 'కల్కి-2' : నాగ్ అశ్విన్

Mad Square: ఇది మాడ్ కాదు మాడ్ మ్యాక్స్ అంటూ మ్యాడ్ స్క్వేర్ నుంచి హుషారైన గీతం

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ధోనీ! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments