Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు గాంధీ సిద్ధాంతాల వల్ల వైకాపా రెచ్చిపోతోంది : బుద్ధా వెంకన్నా

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (11:27 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న గాంధీ సిద్ధాంతాల వల్లే అధికార వైకాపా శ్రేణులు రెచ్చిపోతున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నా వ్యాఖ్యానించారు. ఏపీలోని టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్ళపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడిన విషయం తెల్సిందే. 
 
దీనిపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ, తెదేపా హయాంలో పోలీసు వ్యవస్థకు ఎంతో గౌరవం ఉండేదన్నరు. ఇప్పుడు మాకు పోలీసుల‌పై నమ్మకం లేద, మాకు మేమే రక్షణగా.. నిలబడి.. వైసిపి రౌడీ మూకలను అడ్డుకుని తీరతామన్నారు. 
 
చంద్రబాబు గాంధీజీ సిద్దాంతాల వల్ల వైసిపి వాళ్లు రెచ్చిపోతున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు ఫోన్ చేస్తే డిజిపికి స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయి అని ఆరోపించారు. ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ నెలకొందనీ, దీని నుంచి దృష్టి మరల్చడానికే ఇలా దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments