Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అనంతపురంలో చంద్రబాబు పర్యటన

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (10:50 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ అధినేత జిల్లా పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లపై పార్టీ జిల్లా నేతలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పీఏసీ ఛైర్ పర్సన్ పయ్యావుల కేశవ్, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌లు వేర్వేరుగా పరిశీలించారు. 
 
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా నగర శివారులోని తపోవనం సమీపంలో వీవీఆర్ ఫంక్షన్‌ హాలులో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక్కడ జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా సొమందేపల్లి మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments