Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అనంతపురంలో చంద్రబాబు పర్యటన

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (10:50 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ అధినేత జిల్లా పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లపై పార్టీ జిల్లా నేతలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పీఏసీ ఛైర్ పర్సన్ పయ్యావుల కేశవ్, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌లు వేర్వేరుగా పరిశీలించారు. 
 
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా నగర శివారులోని తపోవనం సమీపంలో వీవీఆర్ ఫంక్షన్‌ హాలులో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక్కడ జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా సొమందేపల్లి మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments