Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోవాటెల్ హోటల్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిసిన చంద్రబాబు

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (16:35 IST)
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. విజయవాడ నగరంలోని నోవాటెల్ నక్షత్ర హోటల్‌లో ఈ భేటీ జరిగింది. పవన్ బస చేసిన నోవాటెల్‌ హోటల్‌కు వచ్చిన చంద్రబాబు.. విశాఖలో జరిగిన ఘటనలపై చర్చించినట్లు సమాచారం. 
 
గత రెండు రోజులుగా విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలు, పవన్‌ పట్ల పోలీసులు వ్యహహరించిన తీరు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. 
 
అంతేకాకుండా, 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు, పనన్‌ రాజకీయ అంశంపై భేటీ కావడం గమనార్హం. అయితే, మధ్యలో ఓ వివాహ కార్యక్రమంలో కూడా వీరిద్దరూ కలుసుకున్నారు.
 
కాగా, గత 2014లో పొత్తు ప్రకటించి ఎన్నికల్లో తెదేపాకు పవన్‌ మద్దతిచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments