Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోవాటెల్ హోటల్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిసిన చంద్రబాబు

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (16:35 IST)
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. విజయవాడ నగరంలోని నోవాటెల్ నక్షత్ర హోటల్‌లో ఈ భేటీ జరిగింది. పవన్ బస చేసిన నోవాటెల్‌ హోటల్‌కు వచ్చిన చంద్రబాబు.. విశాఖలో జరిగిన ఘటనలపై చర్చించినట్లు సమాచారం. 
 
గత రెండు రోజులుగా విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలు, పవన్‌ పట్ల పోలీసులు వ్యహహరించిన తీరు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. 
 
అంతేకాకుండా, 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు, పనన్‌ రాజకీయ అంశంపై భేటీ కావడం గమనార్హం. అయితే, మధ్యలో ఓ వివాహ కార్యక్రమంలో కూడా వీరిద్దరూ కలుసుకున్నారు.
 
కాగా, గత 2014లో పొత్తు ప్రకటించి ఎన్నికల్లో తెదేపాకు పవన్‌ మద్దతిచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments