Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీకి ఎందుకింత భయం?: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (13:55 IST)
ఏలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను చాలా ఇబ్బందులు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీకి ఎందుకింత భయమని ప్రశ్నించారు. చింతమనేని ఒంటరి కాదని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం జగన్‌లాగా బాబాయ్‌ను చంపి తప్పించుకోలేదన్నారు. 
 
రూ.43 వేల కోట్లు అవినీతికి పాల్పడి, ప్రతి ఫ్రైడే కోర్టుకు వెళ్ళడంలేదని ప్రశ్నించారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలో ఎప్పుడూ ఈ పరిస్థితి చూడలేదన్నారు. ఇది పులివెందుల కాదని పశ్చిమగోదావరి జిల్లా అని చెప్పారు. ఇంత అరాచకమైన పాలనా?.. పోలీసులు తీరును ఖండిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
 
టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, తప్పుడు కేసులు పెడితే పోరాడుతామని, ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు. పోలీసులపై కాదని, వైసీపీపైనే తమ పోరాటమని చంద్రబాబు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments