Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు రావడంతో సీన్ మారింది.. లగడపాడి సర్వే పక్కా: బుద్ధా వెంకన్న

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (12:16 IST)
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధిస్తుందని మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. లగడపాటి సర్వే నిజమవుతుందన్నారు. జాతీయ సర్వేలన్నీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్లకముందు చేసినవని.. లగడపాటి సర్వే మాత్రం పక్కా అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 
 
చంద్రబాబు రావడంతో సీన్ మారిందని.. బుద్ధా అన్నారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ కేసీఆర్ తూలనాడటం మొదలైన తర్వాత ఓటర్లలో మార్పు వచ్చిందన్నారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ ఒకే వేదికపై కనిపించడం.. ప్రచారం చేయడం ద్వారా ఓటర్లు ప్రజా కూటమివైపు చూశారని, టీఆర్ఎస్ నేతల ఆనందం మూన్నాళ్ల ముచ్చటేనని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసి పోలింగ్ బూత్ ముగిసేంత వరకు లగడపాటి సర్వే జరిగిందని.. అందువల్ల తాను దాన్నే నమ్ముతున్నానని బుద్ధ వెంకన్న అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments