15 ఏళ్ల బాలికపై వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అఘాయిత్యం.. మాయమాటలు చెప్పి?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (11:37 IST)
15 ఏళ్ల బాలికపై ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మాదాపూరులో చోటుచేసుకుంది. స్నేహంగా మెలిగి ఆ బాలికకు దగ్గరై  ఆమెపై లైంగికి దాడికి పాల్పడ్డాడు.. ఆ దుండగుడు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లో ఉద్యోగం కోసం వచ్చిన ఓ కుటుంబం అక్కడే స్థిరపడింది. ఆ కుటుంబానికి చెందిన 15ఏళ్ల బాలిక మంచినీటి కోసం సమీపంలోని వాటర్ ట్యాంకర్ వద్దకు తరుచూ వెళ్లేది.
 
అలా వాటర్ ట్యాంకర్ డ్రైవర్ రవి(24)తో పరిచయమైంది. ఇటీవల బాలిక ఓరోజు నీళ్ల కోసం ట్యాంకర్ వద్దకు వెళ్లగా.. మాయ మాటలతో రవి ఆమెను తనతో పాటు ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు తెలియజేయడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments