Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేశ్ నిమజ్జనంలో విషాదం : భోపాల్‌లో 11 మంది మృత్యువాత (Video)

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (11:30 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది వరకు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతైయ్యారు.
 
ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఖట్లాపూరా ఘాట్ వద్ద జరిగింది. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్ర‌మాద స‌మ‌యంలో బోటులో 18 మంది ఉన్నారు. మ‌ర‌ణించిన‌వారిని పిప్లానీ నివాసితులుగా గుర్తించారు. చ‌నిపోయిన‌వారి కుటుంబాల‌కు 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర మంత్రి పీసీ శ‌ర్మ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments