గణేశ్ నిమజ్జనంలో విషాదం : భోపాల్‌లో 11 మంది మృత్యువాత (Video)

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (11:30 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది వరకు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతైయ్యారు.
 
ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఖట్లాపూరా ఘాట్ వద్ద జరిగింది. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్ర‌మాద స‌మ‌యంలో బోటులో 18 మంది ఉన్నారు. మ‌ర‌ణించిన‌వారిని పిప్లానీ నివాసితులుగా గుర్తించారు. చ‌నిపోయిన‌వారి కుటుంబాల‌కు 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర మంత్రి పీసీ శ‌ర్మ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments