Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకలేకపోయిన పవన్ పార్టీలో చేరతానా? తమ్మినేని సీతారాం (Video)

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (10:31 IST)
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైకాపా నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పార్టీ మారబోతున్నట్టు ప్రచారం సాగుతుంది. దీనిపై తమ్మినేని సీతారాం స్పందించారు. పీకలేకపోయిన పవన్ పార్టీలో చేరతానా? నా కొడుక్కి బాగోలేకపోవడం వల్లనే వైసీపీకి దూరంగా ఉంటున్నట్టు చెప్పారు.
 
కాగా, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలే తమ్మినే సీతారాంకు ఇచ్చిన పార్టీ ఇన్‌చార్జ్ పదవిని కూడా పీకేశారు. దీంతో తమ్మినేని జనసేనలోకి వెళ్లేందుకు చర్చలు జరిపారంటూ ఆముదాలవలసలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ ఆయన కుమారుడుని పరామర్శించేందుకు వచ్చి బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. 
 
ఇదే అంశాన్ని తమ్మినేని సీతారాం వద్ద మీడియా ప్రస్తావించారు. దీనిపై తమ్మినేని స్పందిస్తూ, తన కుమారుడుకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్ళడం వల్ల నెల నుంచి నెలన్నర రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. 
 
బొత్స సత్యనారాయణ కలిసిన అంశాన్ని తీసుకుని ఇలా మాట్లాడటం ఏమాత్రం సబబు కాదన్నారు. ఫోటో ఆధారంగా వార్తలను సృష్టించడం మీడియాతో సబబు కాదని తమ్మినేని సీతారాం హితవు పలికారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments